vskteam
Godse Haasan and Hindus
“Free India’s first terrorist was a Hindu. His name was Nathuram Godse.” Thus spoke the Oracle Kamal Haasan.
Haasan...
హిందువులను చంపమంటూ మసీద్ నుండి పిలుపు.. గ్రామాలు విడిచి వెళ్తున్న హిందువులు
ఇస్లామేతరులను చంపమంటూ మసీదు నుంచి ప్రకటనలు వచ్చిన నేపథ్యంలో పశ్చిమబెంగాల్ డైమండ్ హార్బర్ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామం వదిలి వెళ్లకపోతే హిందువులను చంపేయమంటూ ఆదివారం నాడు స్థానిక మసీదు లౌడ్...
Big victory for farmers as PepsiCo withdraws all cases
The spokesman of PepsiCo Company, on May 2, 2019, made a statement that the company is withdrawing the case against farmers of...
భాషా భావదాస్యం ఇంకెన్నాళ్లు!?
మన దేశం నుండి ఓ ఉన్నతాధికారి జర్మన్ రాయబార కార్యాలయానికి వెళితే, అక్కడ ఎందరో శాస్తవ్రేత్తలు, గొప్పవాళ్ల పక్కన మన దేశస్థుడైన ఓ వ్యక్తి ఛాయాచిత్రం కన్పించింది. మన దేశపు ఉన్నతాధికారి ఆసక్తిగా...
నీటిని సంరక్షించుకుందాం
వేసవి వచ్చిందంటే నీటికి కటకటే. ఎక్కడ చూసినా ఎండిపోయిన బావులు, నీళ్ళురాని బోర్లు కనిపిస్తాయి. కొన్ని ప్రాంతాల్లోనైతే గుక్కెడు నీళ్ళ కోసం కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సిన పరిస్థితి. నగరాలు, గ్రామాలు అనే తేడా...
Shankarajayanti observed at Shankaracharya hill in Srinagar
Every year people from across the
country visit Srinagar on Shankarajayanti with a mission to pray for
peace, national harmony and for...
సమైక్యతకు వారధి.. సంస్కృతం
మన దేశం భిన్న మతాల, విభిన్న భాషల సమాహారమైనప్పటికీ అనాదిగా సంస్కృతి పరంగా ఒక్కటే. ఈ పుణ్యభూమిపై దండయాత్రలు చేసి, భూభాగాలను ఆక్రమించుకొని కొంతకాలంపాటు పరిపాలన చేసిన యవణులు, కుశాణులు, శకులు, హూణులు,...
వైదిక సంస్కృతి ప్రచారకులు జగద్గురువు శంకరాచార్యులు
వైశాఖ శుద్ధ పంచమి - జగద్గురువు ఆదిశంకరులు
అవతరించిన రోజు. ఆయన కారణజన్ముడు. దుష్టశిక్షణ , శిష్టరక్షణ చేసేందుకు త్రేతాయుగంలో శ్రీరామ చంద్రమూర్తి , ద్వాపరయుగంలో శ్రీ కృష్ణ పరమాత్ముడు ఎలా
అవతరించాడో...
ఒడిశ ఫాని తుఫాను బాధితులకు సహాయ కార్యక్రమాలు
ఫాని తుఫాను మూలంగా ఒడిశ తీరప్రాంతాలు బాగా దెబ్బతిన్నాయి. పూరీ, భువనేశ్వర్, కటక్ వంటి నగరాలతోపాటు
ఖోర్ధ, జగతసింహపుర్, జాజ్పూర్ జిల్లాల్లోని గ్రామాలు కూడా బాగా ప్రభావితమయ్యాయి. ఈ
ప్రాంతాల్లో జనజీవనం అస్తవ్యస్తమయింది....
సమరసత సాధకడు శ్రీ రామానుజాచార్యులు
శ్రీ రామానుజాచార్యులు తమిళనాడు లోని శ్రీ పెరంబుదుర్ తాలూకా లో శాలివాహన శకం 939 లో జన్మించారు. ఆయన తండ్రి కేశవాచార్యులు, తల్లి కాంతిమతి . బాల్యం...
జగద్గురు శ్రీ ఆదిశంకారాచార్య
శంకరం శంకరాచార్యo
కేశవం బాదరాయణo
నమామి భగవత్పాదం
శంకరం లోక శంకరం
శ్రీ...
శ్రీ రామానుజాచార్యులు జీవన చిత్రం
ఆధ్యాత్మిక ఆకాశoలో వెలిగే సూర్యులలో ముఖ్యులు శ్రీ ఆదిశంకరాచార్యులు,
శ్రీ మధ్వాచార్యులు, శ్రీ రామానుజాచార్యులు; ఆదిశంకరులు అద్వైత భాస్కరులైతే,
మధ్వాచార్యులు ద్వైత సిద్ధాంతకర్త, రామానుజాచార్యులు విశిష్టాద్వైత వేదాంత తత్త్వవేత్త.
ఆర్ఎస్ఎస్ మరియు రాజకీయాలు
తనది మొత్తం సమాజానికి చెందిన పనిగానే ఆర్ ఎస్ ఎస్ మొదటి నుంచి భావించింది తప్ప కేవలం ఒక సంస్థగా మాత్రమే మిగిలిపోలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కూడా ఈ...
మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్న స్థలంలో ‘హఠాత్తుగా ప్రత్యక్షమైన’ 200 ఏళ్లనాటి మసీదు!
సెక్యులర్ భారతదేశంలో మైనారిటీ ముస్లిం వర్గం సంపాదించుకున్న మూకబలం, ప్రాబల్యం మరోసారి హైదారాబాద్ ఘటనతో బయటపడింది. `అన్యాయంగా’ తమ మసీదును కూల్చేశారని, తమను `వేధింపులకు’ గురిచేస్తున్నారంటూ ముస్లిం...