Home Telugu హైదరాబాద్,కంచన్ బాగ్ లో భూ ఆక్రమణను అడ్డుకున్న రెవిన్యూ అధికారులు

హైదరాబాద్,కంచన్ బాగ్ లో భూ ఆక్రమణను అడ్డుకున్న రెవిన్యూ అధికారులు

0
SHARE

జూలై 1: హైదరాబాద్, సైదాబాద్ కంచన్ బాగ్ ప్రాంతంలో కోర్ట్ వివాదంలో ఉన్న కోట్ల విలువ చేసే ఖాళీ స్థలాన్ని స్థానిక కార్పొరేటర్ రేష్మ ఫాతిమా వర్గీయులు కబ్జా చేయడానికి చేయడానికి ప్రయత్నిస్తుండగా, ఎం.ఆర్ .ఓ అడ్డుకున్నారు. కార్పొరేటర్ వర్గీయులు అధికారులను భయ భ్రాంతులకు గురి చేశారు. ఈ విషయమై ఇరువర్గాల మధ్య వాగ్వివాదానికి దారి తీయగా, పోలీసులు అక్కడికి చేరుకొని ఇరువర్గాలవారిని చెదరగొట్టి అక్కడి నుండి పంపి వేశారు.