Home Tags NIA

Tag: NIA

కేర‌ళ: ఆర్.ఎస్.ఎస్‌ నేతలే ల‌క్ష్యంగా పీఎఫ్‌ఐ కుట్ర‌.. ఉగ్ర‌వాది అరెస్టు

ఆర్‌.ఎస్‌.ఎస్ నాయ‌కుల పేర్ల‌తో ఉన్న కీల‌క ప‌త్రాల స్వాధీనం రాష్ట్ర పోలీసుల‌కు స‌మాచారం లేకుండానే NIA సోదాలు కేరళలోని కొల్లాం జిల్లా చవరాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) ఉగ్రవాది...

పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)– దేశ వ్యతిరేక కార్యకలాపాలు

పి‌ఎఫ్‌ఐ సిద్ధాంతం – వ్యూహాలు: భారతదేశ ప్రతిష్టను దిగజార్చటం,భారత్ ను విచ్ఛిన్నం చేయటం, భారత్ లో మతసామరస్యాన్ని నాశనం చేయడం మతం పేరున దేశంలో హింసాయుత వాతావరణాన్ని సృష్టించటం ఇవన్నీ అమలు చేసేందుకు,ఒక వ్యవస్థను...

దేశ వ్యాప్తంగా PFI కార్యాల‌యాల‌పై NIA సోదాలు… 100మందికి పైగా అరెస్ట్‌

ఉగ్రవాద ప్రేరేపిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)కు చెందిన కార్యాల‌యాల‌పై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఉదయం భారీ సోదాలు చేప‌ట్టింది. హైద‌రాబాద్‌తో స‌హా...

సోష‌ల్ మీడియాలో ఐసిస్ ఉగ్ర‌వాద ప్ర‌చారాన్ని అడ్డుకోండి : ఎన్ఐఏ

హాట్‌లైన్ నంబ‌ర్ విడుద‌ల చేసిన ఎన్‌.ఐ.ఏ సోషల్ మీడియాలో ఐసిస్ (ISIS) ఉగ్ర‌వాద‌ భావజాలాన్ని ప్రచారం చేయడం, యువతను ఇస్లాం ఉగ్ర‌వాదంలోకి మార్చ‌డానికి ప్రయత్నిస్తున్న వ్య‌క్తుల‌పై ఫిర్యాదు చేయడానికి దేశంలోని సామాన్య ప్ర‌జ‌ల...

NIA Arrests Three ISIS Cadres in ISIS Voice of Hind (VOH)...

New Delhi. On (11.07.2021), NIA arrested three accused persons namely i) Umar Nisar s/o Nisar Ahmed Bhat r/o Magray Mohalla Achabal; District Anantnag ii)...

ద‌ర్భంగ పేలుడు కేసులో హైద‌రాబాద్ కు చెందిన ఇద్ద‌రు అరెస్టు

బిహార్‌లోని దర్భంగ రైల్వేస్టేషన్‌లో చోటుచేసుకున్న పేలుడు మూలాలు హైదరాబాద్‌లో బయటపడ్డాయి. ఇందుకు సంబంధించి హైద‌రాబాద్ పోలీసులు ఇప్ప‌టికే ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అరెస్టు చేశారు. వివ‌రాల్లోకి వెళితే... జూన్‌ 17న దర్భంగ రైల్వేస్టేషన్‌లోని ఒకటో...

అజిత్ దోవల్ సంతకం ఫోర్జరీ.. నకిలీ లేఖ వైరల్ చేసిన ప్రశాంత్ భూషణ్

మావోయిస్టు సానుభూతిపరుడు, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తాజాగా చిక్కుల్లో ఇరుక్కున్నారు. జాతీయ రక్షణ సలహాదారు అజిత్ దోవల్  సంతకం ఫోర్జరీ చేసిన ఒక నకిలీ లేఖను సోషల్ మీడియాలో వైరల్ చేయడం...

కేర‌ళ: ఉగ్ర‌స్థావ‌రాల‌పై ఎన్‌.ఐ.ఏ దాడులు.. ముగ్గురు అరెస్టు

ఇస్లామిక్ స్టేట్ రిక్రూట్మెంట్ కేసుకు సంబంధించి ఉగ్ర కార్య‌క‌లాపాలకు పాల్ప‌డుతున్నకేరళకు చెందిన ముగ్గురు ఇస్లామిక్ వాదుల‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం అరెస్ట్ చేసింది. దేశ వ్యాప్తంగా 11 చోట్ల చేసిన...

బెంగళూరు అల్లర్లు కేసు: 17మంది ఇస్లామిక్ అతివాద సంస్థల కార్యకర్తలు అరెస్ట్ 

దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించిన బెంగళూరు అల్లర్ల కేసు విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ పురోగతి సాధించింది. ఈ అల్లర్లకు సంబంధించి 17 మంది ఇస్లామిక్ అతివాద సంస్థ సభ్యులను అరెస్ట్ చేసింది. ఈ  ఏడాది ఆగ‌స్టు...

బెంగళూరు అల్లర్లకు సంబంధించి ఎస్.డి.పి.ఐ కార్యాలయాల్లో ఎన్.ఐ.ఏ సోదాలు

పట్టు బడ్డ కత్తులు, ఇనుప రాడ్లు కాంగ్రెస్ నేత సంపత్ రాజ్ అరెస్ట్ ఈ ఏడాది ఆగస్టు బెంగళూరులో జరిగిన అల్లర్ల కేసుకు సంబంధించి ఎస్.డి. పి. ఐ ( సోషల్ డెమోక్రటిక్...

హైదరాబాద్ కు చెందిన ముగ్గురు ఐసిస్ ఉగ్రవాదులకు జైలు శిక్ష

ఐసిస్ ఉగ్రవాద సంస్థకు చెందిన సభ్యులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 15 మందిలో హైదరాబాద్ కు చెందిన ముగ్గురిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రత్యేక కోర్టు శుక్రవారం జైలు శిక్ష విధించింది. హైదరాబాద్...

బీమా కోరేగావ్ కేసులో 8 మందిపై చార్జిషీట్

భీమా కోరేగావ్ ఎల్గార్ పరిషత్  కేసు  దర్యాప్తు  వేగవంతంగా ముందుకు సాగుతోంది. శుక్రవారం ఈ కేసుకు సంబంధించి 8 మందిపై చార్జిషీట్ దాఖలు చేసినట్టు ఎన్ఐఏ తెలిపింది. కోర్టులో సమర్పించిన చార్జిషీట్లో సామాజిక కార్యకర్త...

ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

ఐసిస్ తో సంబంధాలున్న బెంగళూరుకు చెందిన ఇద్దరు నిందితులను ఎన్ఐఏ గురువారం అరెస్టు చేసింది. నిందితుల్లో అహ్మద్ అబ్దుల్ చెన్నైలోని ఒక బ్యాంకులో వ్యాపార విశ్లేషకుడు కాగా ఇర్ఫాన్ నాసిర్ బెంగుళూరులోని బియ్యం...

తిరువనంతపురంలో ఇద్దరు తీవ్రవాదులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

కేరళలోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో షోయబ్, గుల్ నవాజ్ అనే ఇద్దరు ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సోమవారం సాయంత్రం అరెస్టు చేసింది. నివేదికల ప్రకారం.. కేరళ రాష్ట్రానికి చెందిన షోయబ్ 2018లో...

9మంది అల్ ఖైదా ఉగ్రవాదులను అరెస్టు చేసిన ఎన్ఐఏ

పశ్చిమబెంగాల్, కేరళ రాష్ట్రాల్లో పాకిస్తాన్ ప్రేరిత అల్ ఖైదా ఉగ్రవాద సంస్థకు చెందిన  9 మంది ఇస్లామిక్ ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ శుక్రవారం అరెస్టు చేసింది. పశ్చిమ బెంగాల్ లోని ముర్షీదాబాద్ నుంచి...