Home News పేదలుకు రగ్గులు, దుప్పట్లు అందచేసిన ధర్మ జాగరణ సమితి కార్యకర్తలు

పేదలుకు రగ్గులు, దుప్పట్లు అందచేసిన ధర్మ జాగరణ సమితి కార్యకర్తలు

0
SHARE

ధర్మ జాగరణ సమితి అధ్వర్యంలో నాగర్ కర్నూల్  జిల్లా పదర మండలంలోని కండ్లకుంట గ్రామంలోని పేద కుటుంబాలకు చలి నుండి రక్షణ కొరకు రగ్గులు, దుప్పట్లు పంచడం జరిగింది. (జనవరి 2 నాడు)