vskteam
రామభక్తులపై ఇస్లాం మతోన్మాదుల రాళ్ళ దాడి.. ఒకరి మృతి, పలువురికి గాయాలు
రామ మందిర నిర్మాణానికి చేపట్టిన నిధి సేకరణలో భాగంగా నిర్వహించిన ఒక ర్యాలీలో రామ భక్తులపై ముస్లిం గుంపు దాడి చేసిన దాడి వల్ల కూలి పని చేసుకునే ఒక హిందూ వ్యక్తి...
రాణి గైడిన్లియు- పర్వత పుత్రిక
“తన ప్రజలకోసం, తను నమ్మిన ప్రయత్నం కోసం సర్వం త్యాగం చేసిన ఇటువంటి ప్రజ్ఞ్యావంతురాలు, ధీరవనిత ఉండడం, ఆ దేశానికే గర్వకారణం. ఆమె తన జీవితకాలంలోనే ఎంతో ప్రసిద్ధి పొందింది”...
`పూర్ణ స్వరాజ్యం’ ప్రకటన- 26 జనవరి
-ప్రదక్షిణ
మనలో చాలామందికి 26జనవరి అనగానే గణతంత్ర దినోత్సవంగానే తెలుసు. అసలు ఆ రోజే భారత్ గణతంత్రంగా ఎందుకు నిర్ణయించబడింది? అందుకు గల కారణాలేమిటి... 26 జనవరి ప్రాముఖ్యత ఏమిటి..?
1930 జనవరి 26తేదిన, బ్రిటిష్...
రామాపచార చారిత్రక తప్పిదాన్ని పెద్ద జీయర్ స్వామి సవరించిన తీరు
కె. శ్యామ్ ప్రసాద్
పెరియార్ గా పిలువబడే ఇ వి. రామస్వామి నాయకర్ రాజకీయ జీవనం జాతీయ కాంగ్రెస్ తో ప్రారంభమైంది. బ్రిటీష్ పాలకులకు అనుకూలమైన, బ్రాహ్మణ వ్యతిరేక జస్టిస్ పార్టీలో చేరారు. విదేశీ...
చర్చి ముసుగులో ఘోర నేరాలు.. వెలికి వస్తున్న దారుణ వాస్తవాలు
- ప్రదక్షిణ
సిస్టర్ అభయ కేసు
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ (బీనా థామస్) హత్య కేసులో కేరళ తిరువనంతపురం సిబిఐ ప్రత్యేక కోర్టు 28 సంవత్సరాలకు, 23 డిసెంబర్ 2020 తేదీన తీర్పు వెలువరించింది....
మతమార్పిడులే కాదు.. పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి చర్యలు దేశ ప్రతిష్టకు భంగకరం
రాష్ట్రంలో ఎన్నో దేవతా విగ్రహాలు ధ్వంసం చేసి అనేక గ్రామాలను "క్రీస్తు గ్రామాలు"గా మార్చివేసినట్టు ప్రకటించి జైలుపాలైన కాకినాడకు చెందిన మతోన్మాద పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి కేసులో అనేక విస్మయకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి.
పాస్టర్ ప్రవీణ్ కుమార్ లక్ష్యం కేవలం మతమార్పిడులకు మాత్రమే పరిమితం కాదు. అక్రమ మార్గంలో ధనం సంపాదించేందుకు మాతృదేశం ప్రతిష్టను...
ముక్తకంఠంతో పలుకుదాం.. ‘జైహింద్’
ఏటా జరిగే స్వాతంత్య్ర దినోత్సవానికి ఎర్రకోట నుంచి ప్రతి ప్రధాని నోటి నుంచి వినిపించే నినాదమది. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ అర్థరాత్రి ఇచ్చిన ఉపన్యాసం మొదలుకొని నరేంద్ర మోదీ వరకు ఎర్రకోట...
Revisiting the Glorious History of Netaji and INA
-Anuj Dhar
I received the invitation to write this piece on the birth anniversary of Atal Bihari Vajpayee, who in many ways aided the efforts...
స్వాతంత్య్ర సాధకుడు నేతాజీ
- చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి
" నా ఆశ, శ్వాస, పోరాటం భరత మాత దాస్య శృంఖలాలు తెంపటమే. సంపూర్ణ స్వాతంత్య్రం తప్ప వేరే ఆలోచన లేదు. ప్రపంచంలొ నేను ఎక్కడ ఉన్నా ఎవరితో కలిసినా....
మన మనసులు అయోధ్య కావాలి – డా మోహన్ జి భాగవత్
మన మనసులు అయోధ్య కావాలి ఈ దేశాన్ని పరమవైభవ, సంపన్న, విశ్వగురువుగా చేయడానికి ప్రతివ్యక్తీ తనను తాను తీర్చిదిద్దుకోవాలి. మన మనస్సులనే అయోధ్యగా మార్చుకునే పని వెంటనే ప్రారంభించాలి. రామమందిర నిర్మాణం పూర్తయ్యేసరికి...
పాల్ దినకరన్ క్రైస్తవ మిషనరీ సంస్థలపై ఐటీ దాడులు
పన్నుఎగవేత, విదేశీ నిధుల దుర్వినియోగం చేస్తున్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నతమిళనాడులోని పాస్టర్ పాల్ దినకరన్ కు చెందిన సంస్థలపై ఆదాయపు పన్ను శాఖ బుధవారం దాడులు నిర్వహించింది. పాల్ దినకరన్కు చెందిన కొయంబత్తూరులోని కారుణ్యా...
मेरे पिताजी श्री मा.गो. (बाबूराव) वैद्य – कुटुंबवत्सल, ध्येयनिष्ठ और साधन...
-डॉ. मनमोहन वैद्य
श्री मा. गो. (बाबूराव) वैद्य नाम से सुपरिचित श्री माधव गोविंद वैद्य, मेरे पिताजी 97 वर्ष का सक्रिय, कृतार्थ और प्रेरणादायी जीवन पूर्ण कर...
రామమందిరం నుండి రామరాజ్యం వైపు… రామమందిర ఉద్యమం పూర్తయింది – డా మోహన్ జి...
దేశ సర్వోచ్ఛ న్యాయస్థానం దీనిపై తుది తీర్పు ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు ఒక న్యాస్ ఏర్పాటైంది. ఆ న్యాస్ కు మందిర నిర్మాణానికి అవసరమైన భూమి ప్రభుత్వం అందించింది. దానితో రామమందిర...
समाधान के लिए बीच का रास्ता निकालना चाहिए – भय्याजी जोशी
राष्ट्रीय स्वयंसेवक संघ के सरकार्यवाह भय्याजी जोशी ने कहा कि कहा कि कृषि कानून से जुड़े मुद्दों को सुलझाने के लिए बीच का रास्ता...
The middle path should be found to resolve the issues –...
RSS Sarkaryavah Bhaiyyaji Joshi has said that the middle path should be found to resolve the issues related to the agricultural law. Government and...