Home News నూతన సహ సర్ కార్యవాహలుగా డా మన్మోహన్ వైద్య మరియు శ్రీ ముకుందా

నూతన సహ సర్ కార్యవాహలుగా డా మన్మోహన్ వైద్య మరియు శ్రీ ముకుందా

0
SHARE
The core team

ప్రతినిది సభల ముగింపు సందర్బంగా సర్ కార్యవాహ  శ్రీ సురేష్ భయ్యాజి జోషి  కొన్ని సంస్థాపరమైన మార్పులను ప్రకటించారు.

ఇప్పటి వరకు 4 గురు సహ సర్ కార్యవాహ్ లు  శ్రీ సురేష్ సోని , శ్రీ దత్తాత్రేయ హోసబలె, శ్రీ కృష్ణ గోపాల్ మరియు శ్రీ భాగయ్య  ఉన్నారు. వీరితో పాటు శ్రీ మన్మోహన్ వైద్య  మరియు శ్రీ ముకుంద కూడా  సర్ కార్యవహ్ లుగా  ఉంటారు.

ఇప్పటివరకు  శ్రీ మన్మోహన్ వైద్య  అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ గా ఉంటె , శ్రీ ముకుందా  అఖిల భారతీయ సహ బౌద్దిక్ ప్రముఖ్ గా బాధ్యతలు నిర్వహించారు.

అఖిల భారతీయ సహ సంపర్క ప్రముఖ్ గా ఉన్న శ్రీ అరుణ్ కుమార్ ఇకమీదట  అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ గా వ్యవహరిస్తారు.

Sri Arun Kumar ji

(RSS.org సౌజన్యం తో)