Home News కరోన యోధులకు అపూర్వ వందన సమర్పణ – వివిధ నగరాలలో పూలు కురిపించిన వైమానిక...

కరోన యోధులకు అపూర్వ వందన సమర్పణ – వివిధ నగరాలలో పూలు కురిపించిన వైమానిక దళం

0
SHARE
Courtesy: PRO, Hyderabad, Ministry of Defence (Twitter)

కరోన యోధులకు అపూర్వ వందన సమర్పణ వివిధ నగరాలలో పూలు కురిపించిన వైమానిక దళం కరోనా పోరాట యోధులకు అరుదైన గౌరవం లభించింది. ఈ విపత్కర పరిస్థితుల్లో నిస్వార్థంగా, అవిశ్రాంతంగా సేవలందిస్తున్న డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, పొలిసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలుపుతూ వైమానిక దళాలకు చెందిన జెట్స్‌, రవాణా విమానాలు, హెలికాఫ్టర్లు దేశవ్యాప్తంగా వందన సమర్పణ చేశాయి. కరోనా రోగులకు సేవలందిస్తున్న కోవిడ్‌ ఆస్పత్రులపై హెలికాప్టర్లు పూల వర్షం కురిపించాయి.