Home News ప్రధాని ‘మన్ కీ బాత్’లో కామేగౌడ ప్రస్తావన 

ప్రధాని ‘మన్ కీ బాత్’లో కామేగౌడ ప్రస్తావన 

0
SHARE
28 జూన్ 2020 నాటి ప్రధానమంత్రి ‘మన్ కి బాత్’ ప్రసంగంలో  కర్నాటకకు చెందిన కామేగౌడ చేసిన సమాజ కార్యాన్ని ప్రస్తావించడం జరిగింది.
మంచి ఆలోచన, నలుగురికి పనికివచ్చే పని చేయాలనే సంకల్పం ఉంటే ఎలాంటి కార్యాన్నైనా చేయవచ్చని నిరూపించాడు కర్ణాటకలోని మాండ్య ప్రాంతానికి చెందిన కామేగౌడ. 40 ఏళ్లపాటు అతను చేసిన కృషి వల్ల.. గతంలో వర్షాలకు నోచుకోని ఆ గ్రామంలో ఇప్పుడు పుష్కలంగా నీరు లభిస్తున్న అంశం 2018లో ప్రచురించడం జరిగింది.