సమాజహితం కోసం చేసే రచనలు పెరగాలి – శ్రీ చలసాని నరేంద్ర

నేటి సమాజంలో జరుగుతున్న సంఘటనల పట్ల స్పందిచేవారు వాటిని జాతీయత దృష్టితో వివరించే వారు అవసరం అని అందుకు ప్రతి ఒక్కరు ఒక సిటిజన్ జర్నలిస్ట్ గా మారి,  జాతీయత, సమాజహితం కోసం చేసే రచనలు పెరగాలని సేనియర్ జర్నలిస్ట్ శ్రీ చలసాని నరేంద్ర గారు ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. నరేంద్ర గారు ఆదివారం నాడు విశ్వ సంవాద్ కేంద్రం, సమాచార భారతి ఇందూర్ ( Nizamabad) అధ్వర్యంలో నగరంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం లో దేవర్షి … Continue reading సమాజహితం కోసం చేసే రచనలు పెరగాలి – శ్రీ చలసాని నరేంద్ర