Home Rashtriya Swayamsevak Sangh మన మనసులు అయోధ్య కావాలి – డా మోహన్ జి భాగవత్

మన మనసులు అయోధ్య కావాలి – డా మోహన్ జి భాగవత్

0
SHARE

మన మనసులు అయోధ్య కావాలి ఈ దేశాన్ని పరమవైభవ, సంపన్న, విశ్వగురువుగా చేయడానికి ప్రతివ్యక్తీ తనను తాను తీర్చిదిద్దుకోవాలి. మన మనస్సులనే అయోధ్యగా మార్చుకునే పని వెంటనే ప్రారంభించాలి. రామమందిర నిర్మాణం పూర్తయ్యేసరికి ప్రతి భారతీయుని మనస్సులో అయోధ్య నెలకొనాలి.